గిరిజన తండాలను గ్రామ పంచాయితులనుగా ప్రకటించిన తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని ఎంతోమంది గిరిజనులు అండోత్సహాల్తో హర్షాతిరేకులతో స్వాగతిస్తున్నారు . మా పాలన మాదే అన్న తెలంగాణ నినాదంలో భాగమే ఈ పంచాయితుల ఏర్పాటు గ భావిస్తున్నారు . ప్రతి గ్రామా పంచాయితులలో మెలిక సదుపాయాల కల్పనకు కొంత సమయం పట్టిన అతి త్వరలో ఈ జరిగన తండాలు అన్ని కూడా స్వయం పాలనతో అభివృద్ధిలో దూసుకుపోతాయి అన్నదాంట్లో ఎలాంటి సందేహం లేదు. గిరిజనుల జీవన విధానాల్లో మార్పును కోరుకుంటున్న వాళ్ళ అందరు ఎన్నో రోజులనుండీ వేచి చూస్తున్న నిర్ణయం ఇది అనే చెప్పుకోవాలి. గిరిజనులు ఇప్పుడు ఉన్న పంచాయితీల్లో కూడా చాల వరకు సర్పంచులుగా ఉన్న కూడా వాళ్ళు కేవలం నామమాత్రపు సర్పచుల్లానే మిగిలారు , ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా గ్రామంలోని ఉన్నత కులస్తుల చెప్పు చేథల్లోనే ఉన్నాయని చెప్పుకోవాలి .
- Home
- TELANGANA
- ANDHRA PRADESH
- NEWS
- FUN
- EDUCATION
- SPORTS