ఎన్టీఆర్ జయంతి సందర్బంగా ప్రతి సంవత్సరం నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్బంగా ఈ రోజు విశాఖపట్టణంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కెసిఆర్ ఇచ్చిన ఎలక్షన్ హామీల అమలుపై మాట్లాడుతూ చాలా చక్కగా ఒక పిట్టా కథ ద్వారా వివరించాడు.